Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post


చిత్తూరు జిల్లా తిరుచానూరులో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నడిచే పద్మావతీ దేవి అమ్మవారి వసంతోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

వసంతోత్సవంలో రెండవరోజు బుధవారం తిరువీధులలో బంగారు రథం మీద ఊరేగిన శ్రీవేంకటేశుని దేవేరిని గాంచి భక్తజనం పరవశించిపోయారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంకా ఇతర తితిదే అధికారులు ఉత్సవాలలో పాల్గొన్నారు.

0 comments:

Pages