Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post


జర్నలిస్ట్ అమృత రాయ్ తో గల సంబంధాన్ని అంగీకరించటం విషయంలో దిగ్విజయ్ సింగ్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఎఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ తన ప్రేమ వ్యవహారంలో గురువులు అసంతృప్తితో ఉన్నందువలన మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలో ఉన్న జ్యోతిష్, ద్వారకా పీఠాల శంకరాచార్యులు స్వామి స్వరూపానంద సరస్వతిని సందర్శించి వచ్చినట్లుగా తెలుస్తోంది.

శంకరాచార్యులవారు గురువులను ఈ విషయంలో మన్నించమని కోరుకున్నట్లుగా సమాచారం.

అయితే దిగ్విజయ్ సింగ్ దేనికోసం పశ్చాత్తాప పడుతున్నారన్నదానిలో స్పష్టత లేదు. అసలు ప్రేమ వ్యవహరంలో పడ్డందుకా, లేక దాన్ని బయటకు పొక్కనిచ్చినందుకా, లేకపోతే అదంతా నిజమేనని ప్రకటించి సాహసించినందుకా. తప్పు చేసానన్నదానికంటే తప్పు చేసి దొరికిపోయానే అన్నది ఎక్కువ మనస్తాపానికి గురిచేస్తుంది కదూ.

0 comments:

Pages